ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిన సంగతి తెలిసిందే. గోదావరి వరదల కారణంగా తెలంగాణ, ఏపీలో నదీ పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ముంపునకు...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో వాయుగుండం కారణంగా మూడు రోజులుగా కురిసిన వర్షాలు, భారీ వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్...