(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎన్నికల వాయిదా విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు....