ఘనంగా క్రిస్మస్ సంబరాలు ..పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో సీఎం వైఎస్ జగన్..ఈ సారి విశేషం ఏమిటంటే..?
క్రిస్మస్ గీతాలు, ప్రార్ధనలు, బైబిల్ పఠనాలు, సందేశాలతో చర్చిలు అన్నీ సందడిగా మారాయి. చర్చిల్లో శనివారం అర్ధరాత్రి నుండి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్దనా మందిరాలను అలంకరించారు. తెలుగు రాష్ట్రాల్లోనే...