కస్టమ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు .. ఏపిలో భారీ ఎత్తున బంగారం, నగదు పట్టివేత
ఏపిలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఈ రోజు విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఒక్క రోజే రూ.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు...