టీ కాంగ్రెస్ నేత మల్లు రవికి షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు .. కేసు నమోదు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో...