వైసిపిలో చేరికపై క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి
అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ‘ఎన్నికలకు ముందు వైసిపిలో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసిపిలో చేరడానికి...