న్యూస్బ్రేకింగ్ : 2020 లో మరో దరిద్రం .. సింగరేణి కోల్ మైన్స్ లో !siddhuJune 2, 2020 by siddhuJune 2, 2020సింగరేణి కోల్ మైన్స్ లో ఎక్స్ ప్లోజన్ కారణంగా నలుగురు కార్మికులు చనిపోయారు అని తెలుస్తోంది. రామగుండం దగ్గరి పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. OCP1 గాని లో ఈ సంఘటన జరిగింది.,...