అనంతపురం జిల్లా తాడిపత్రి లో జరిగిన ఘర్షణ గురించి టిడిపి అధినేత చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ సీఎం జగన్ కు వైసీపీ సర్కార్ కు వార్నింగ్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గత కొద్దికాలంగా దళితుల అంశంపై విమర్శలు చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్...
బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి ...
మీరు ఖాళీ ఖాళీ మాటలతో ఎవరితోనూ యుద్ధం చేయలేరు ఒకరినొకరు అనుమానించుకుంటూనే కౌగలించుకుంటారు ఒకరినొకరు అవమానించుకుంటూనే సన్మానించుకుంటారు ఐక్యంగా ఉన్నామంటూనే అనైక్యతకు మహోదాహరణగా వెలిగిపోతారు పేరుకు ప్రగతి కాముకులే..ఆశయాలు ఆకాశాలు..నినాదాలు పిడుగులు కానీ రెండు...
అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం...
అల్వార్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అత్యాచారం చేసి.. వీడియో చిత్రీకరణ బాధితులకే వీడియోను పంపిన వైనం అల్వార్: భర్తతో కలిసి పెళ్లి షాపింగుకు వెళ్తుండగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం...
గుజరాత్ లో దళితుల ఆగ్రహం సామాజిక బహిష్కరణపై పోరాటం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుమారు ఆరు నెలల క్రితం విక్రమ్ ఠాకూర్ ఇంట్లో ఓ గేదె చనిపోయింది. ఆయన స్వయంగా ట్రాక్టర్ లో దాన్ని...