NewsOrbit

Tag : dammalapati srinivas

న్యూస్ రాజ‌కీయాలు

దమ్మాలపాటికి సుప్రీంలో షాక్..ఏపి హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై స్టే

sharma somaraju
  మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం...
న్యూస్ రాజ‌కీయాలు

దమ్మలపాటి నుండి రక్షణ కల్పించండి..! ఎస్పీని కలిసిన పిర్యాదుదారుడు..!

Special Bureau
  (ఒంగోలు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసినందున గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారనీ, తనకు రక్షణ...
న్యూస్ రాజ‌కీయాలు

దమ్మలపాటి డుమ్మా కంపెనీ..! బయటకొచ్చిన నాటి మోసం..!!

Muraliak
రాష్ట్రంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు కొద్దికాలంగా వివాదంలో నలుగుతోంది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అవినీతి చేసారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లడం.. స్టే తెచ్చుకోవడం.....
Featured న్యూస్

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటితో సహా మరి కొందరిపై కేసు నమోదు..! ఎందుకంటే.. !?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)   విశ్రాంత అధ్యాపకుడు కోడె రాజా రామ్మోహన్ రావు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్...
న్యూస్ రాజ‌కీయాలు

దమ్మాలపాటి ఏసీబీ కేసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి సుప్రీం గడప తొక్కింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తును...
న్యూస్

బ్రేకింగ్: గత ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చడానికే హైకోర్టు ప్రయత్నం – రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి

Vihari
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీరుపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపీలో మీడియాపై హైకోర్టు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రస్తావించారు. మాజీ అడ్వకేట్ జనరల్...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఎసిబి కేసు నమోదు

Special Bureau
  (అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) అమరావతి భూకుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ప్రభుత్వం దీనిలో అక్రమాలు...