కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న...