దసపల్లా భూ లావాదేవీల ఆరోపణలపై భూయజమానులు, బిల్డర్లు ఇచ్చిన స్పష్టత ఇది
కోట్లాది రూపాయల విలువ కల్గిన విశాఖ దసపల్లా భూములకు సంబంధించిన వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ భూముల అభివృద్ధి అగ్రిమెంట్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాత్ర ఉందంటూ...