NewsOrbit

Tag : data theft case

టాప్ స్టోరీస్

‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

sarath
హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ప్రతి...
న్యూస్

‘ఫలితాల తరువాత వారంతా జైలుకే’

sarath
హైదరాబాద్: ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా జైలుకే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు....
న్యూస్

‘ఇతర రాష్ట్రల డేటా లభ్యం’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి...
న్యూస్

‘డేటా చోరీపై ఆధార్ నివేదిక’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆధార్ అథారిటీ నివేదికను...
న్యూస్

ఐటి గ్రిడ్స్ సంస్థపై బిగుసుకుంటున్న ఉచ్చు

sharma somaraju
హైదరాబాద్, ఏప్రిల్ 13: డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటి గ్రిడ్స్ సంస్థకు ఉచ్చు బిగుసుకొంటోంది. తాజాగా ఆధార్ చట్టం సెక్షన్ లపైనా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు....
రాజ‌కీయాలు

మాటలు మార్చటం చంద్రబాబుకే చెల్లు

sarath
హైదరాబాద్ , మార్చి 9 : ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసిఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత...
రాజ‌కీయాలు

ఆ పాచిక ఇక్కడా ప్రయోగం:శివాజి

sarath
విజయవాడ, మార్చి,  తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలోనూ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని సినీనటుడు శివాజి ఆరోపించారు. విజయవాడలో శుక్రవారం ఆయన మిడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు భారీగా జరిగిన...
న్యూస్

సేవామిత్రలో తెలంగాణ సమాచారం

sarath
హైదరాబాద్, మార్చి 7 : సేవామిత్ర యాప్‌లో తెలంగాణకు సంబందించిన డేటా కూడా దొరికిందని ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్‌) అధికారి ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారనే...
రాజ‌కీయాలు

సేవా మిత్ర యాప్ ఎందుకు మూసేశారు

sharma somaraju
హైదరాబాదు, మార్చి 7: డేటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టిడిపి, తమ వెబ్ సైట్ సేవా మిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని వైసిపి నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గురువారం ఆయన...
రాజ‌కీయాలు

కేంద్రం, కేసిఆర్ సర్కార్ ఆర్ధిక ఉగ్రవాదులు

sarath
20 ఏళ్ల నుంచి సేకరించిన కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్‌ చేస్తే ఆ సమాచారం దొంగిలించి మా ప్రభుత్వంపైనే కేసు పెడతారా..? మరో పక్క ఫారం-7 పెట్టి ఓట్లను తొలగిస్తారా..? తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ...
టాప్ స్టోరీస్

టిడిపి మౌనం ఆశ్చర్యంగా లేదూ!

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రల మధ్యా ఘర్షణకు దారి తీస్తున్న డేటా చోరీ వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం మీడియా సమావేశంలో చాలా విషయాలు...
టాప్ స్టోరీస్

ఆంధ్ర సర్కారును తెలంగాణా బోనెక్కించగలదా!?

Siva Prasad
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
టాప్ స్టోరీస్

పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పధకాలు: జివిఎల్

sarath
ఢిల్లీ, మార్చి 5 : ఓటర్ల జాబితాను సేకరించిన ఏపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...