NewsOrbit

Tag : davos

తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి దావోస్ కు..

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు అకర్షించి ఇక్కడ కంపెనీలు తీసుకురావాలన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ప్రపంచంలోనే అతిపెద్దదైన కర్నూలు కర్బన రహిత పవర్ ప్రాజెక్టు గురించి వివరించిన ఏపి సీఎం వైఎస్ జగన్

sharma somaraju
AP CM YS Jagan: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ పోరం లో డీకార్బనైజ్డ్ మెకానిజం పై జరిగిన సదస్సులో ఏపి సీఎం వైఎస్ జగన్ ఇటీవల కర్నూలులో శంకుస్థాపన చేసిన ప్రపంచంలోనే అతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

KTR Meets YS Jagan: ఇక్కడ పాలనను విమర్శించినా అక్కడ అప్యాయంగా పలకరింపులు..ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
KTR Meets YS Jagan: ఇటీవల కాలం వరకూ ఆ పార్టీ నేతలు ఈ ప్రభుత్వ పాలనపై విమర్శించారు. వీళ్లు ఆ పార్టీ నేతలను విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేసుకున్నారు. ఆ...
న్యూస్

YS Jagan: దావోస్ సమ్మిట్ కు హాజరు కానున్న సీఎం!దమ్ము చూపి దుమ్మురేగేలా జగన్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తెస్తారని అంచనాలు!

Yandamuri
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రప్పించే ప్రయత్నాలు మొదలెట్టారు.ఇందులో భాగంగా మే 22 నుండి 26 తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం...
టాప్ స్టోరీస్

63 మంది భారత బిలియనీర్ల సంపద…కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక శాతం మంది దగ్గర ఉన్న డబ్బు… దేశంలో అట్టడుగున్న ఉన్న 70 శాతం మంది ప్రజల (95.3 కోట్ల మంది) దగ్గర ఉన్న...
Right Side Videos న్యూస్

బిలియనీర్లను దులిపేశాడు!

Siva Prasad
ఎదురుగా కూర్చున్న వారంతా బిలియనీర్లు. అయినా సరే రుట్జర్ బ్రెగ్‌మాన్ సందేహించలేదు. నిజానికి ఆయన చెప్పదలచుకున్నది వినాల్సింది వారే. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో  చోటు చేసుకున్న ఒక ప్యానెల్ సంవాదంలో...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు

sharma somaraju
అమరావతి, జనవరి 17:  ముఖ్యమంత్రి చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన దావోస్ పర్యటనకు కేంద్రం ఆంక్షలు విధించింది అంటూ తొలుత ఆయన నిరసన ప్రకటించారు. అనంతరం పిఎంఒ ఆంక్షలు ఎత్తివేసింది....
న్యూస్ రాజ‌కీయాలు

“పెద్ధన్నా” ఇది నీకు తగునా

sharma somaraju
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...
న్యూస్ రాజ‌కీయాలు

వెళ్లవయ్యా ! బాబూ

sharma somaraju
అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...