ఆరు దశాబ్దాల తర్వాత చైనా జనాభాలో క్షీణత ..ఐక్యరాజ్యసమితి అంచనాలకు ముందుగానే జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశ జనాభా చైనా జనాభాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనున్నది. చైనా జనాభా లో 2022 లో క్షీణత నమోదు అయ్యింది. 2021 సంవత్సరంతో పోలిస్తే...