అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం .. పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు జన్మస్థలి అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం నిర్వహించారు. సరయు నదీ తీరంలో దాదాపు 18 లక్షల మట్టిదీపాలను వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవానికి...