26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : Delhi

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి

somaraju sharma
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డును ఢిల్లీ లో అందుకున్నారు. స్థాయి సంఘం చైర్మన్ హోదాలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డు...
తెలంగాణ‌ న్యూస్

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత .. రేపు ఈడీ ముందుకు..?

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ఎ స్ ఎమ్మెల్సీ కె కవిత ఢిల్లీ బయలుదేరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 20వ తేదీ (రేపు) విచారణ రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్టు .. ఎందుకంటే..?

somaraju sharma
YS Sharmila:  వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఢిలీలో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ అవినీతి పాలనపై వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ శ్రేణులు పార్లమెంట్...
జాతీయం న్యూస్

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం సంభవించిది. భజన్ పురా విజయ్ పార్క్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా నేలమట్టమైంది. భవనం రోడ్డు పై కూలిపోతుండగా అక్కడే ఉన్న...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీలో ఇద్దరు మంత్రుల రాజీనామా

somaraju sharma
Breaking: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఈ నెల 26న సీబీఐ అధికారులు అరెస్టు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు

somaraju sharma
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అదివారం ఉదయం ఆయన సీబీఐ అధికారుల విచారణకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి .. ఇది నాల్గవ సారి అంటూ అసదుద్దీన్ ట్వీట్

somaraju sharma
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
జాతీయం న్యూస్

Amrit Udyan: కేంద్రం కీలక నిర్ణయం .. రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ కు  అమృత్ ఉద్యాన్ గా పేరు మార్పు

somaraju sharma
Amrit Udyan: రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ అందాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్దకెక్కాయనే విషయం తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దంచి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీలో భారీ భూకంపం

somaraju sharma
Breaking: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భూ ప్రకంపనలు మరో సారి వణికించాయి. ఢిల్లీ భూకంపనలు చేసుకోవడం ఈ నెలలో ఇది మూడవ సారి. జనవరి 1వ తేదీ రాత్రి, ఆ తర్వాత...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ మద్దతుగా నిలిచిన ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఏమన్నారంటే..?

somaraju sharma
తెలంగాణలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ తొలి బహిరంగ సభ విజయవంతం అయ్యింది. కేసిఆర్ తో వేదిక పంచుకున్న డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP National Executive Meeting LIVE: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ కీలక అంశంపై చర్చ జరగలేదు(ట)

somaraju sharma
BJP National Executive Meeting LIVE: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే నిర్వహిస్తున్న ఈ సమావేశాలు సోమవారం నాడు ఢిల్లీలోని ఎన్ డీ ఎం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ .. రూ.164 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీ...
జాతీయం న్యూస్

Cold Wave: రేపటి నుండి ప్రైవేటు పాఠశాలలు బంద్ .. ఎక్కడ.. ? ఎందుకంటే..?

somaraju sharma
Cold Wave:  ఉత్తర భారత దేశంలో చలి అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో ఢిల్లీ ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ప్రజలు ఇళ్ల నుండి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో నడిచిన కమల్ హాసన్… రీజన్ ఏమిటంటే..?

somaraju sharma
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదటు పెట్టిన రాహుల్ గాంధీ ఇప్పటికి 3వేల కిలో మీటర్ల మేరకు ఈ యాత్ర సాగింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్..హజరైన ఇతర పార్టీ నేతలు ఎవరంటే..?

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ అధినేత కేసిఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ జండాను ఆవిష్కరించిన కేసిఆర్ .. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం...
జాతీయం న్యూస్

ప్రధాని అధ్యక్షతన జీ – 20 సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ప్రసంగాలు ఇలా..

somaraju sharma
జీ – 20 సమ్మిట్ విజయవంతానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న జి – 20 సమ్మిట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ షాకింగ్ ప్రతిపాదన

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుకి ఢిల్లీ నుండి పిలుపు .. మోడీతో భేటీ: కానీ పొలిటికల్ ట్విస్ట్ ఉంటుందా..!?

Special Bureau
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేరుగా కేంద్ర మంత్రే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Earthquake: ఏపిలో భుప్రకంపనలు ..భయంతో పరుగులు తీసిన ప్రజలు..ఎక్కడంటే..?

somaraju sharma
Earthquake:  ఇటీవల నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు మరువక ముందే ఏపిలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Earthquake: నేపాల్ లో భారీ భూకంపం ..భవనాలు కూలి ఆరుగురు మృతి..భారత్ లోనూ ప్రభావం

somaraju sharma
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. నేపాల్ లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి మంత్రి ఆదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం

somaraju sharma
ఏపి పురపాలక శాఖ మంత్రి అదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయనకు ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు .. మరో సారి సోదాలు చేపట్టిన ఈడీ

somaraju sharma
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో మారు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్, బెంగళూరు, ముంబాయిలలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ నోటీసులు అందుకున్న టీ కాంగ్రెస్ నేతలు హస్తినకు పయనం

somaraju sharma
నేషనల్ హరాల్డ్ కేసులో పలువురు టీ కాంగ్రెస్ నేతలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ పై ఎన్ఐఏ దాడులు .. వంద మందికిపైగా అరెస్టు..?

somaraju sharma
పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యుల కార్యాలయాలపై మంగళవారం సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుండి నిధులు సేకరిస్తూ దేశంలో మత...
జాతీయం న్యూస్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు .. 30 ప్రదేశాల్లో ఈడీ సోదాలు

somaraju sharma
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర సహా...
జాతీయం న్యూస్

ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన .. రాహుల్ గాంధీ సహ నేతల నిర్బంధం

somaraju sharma
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, శశి ధరూర్ సహా ఆ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ...
జాతీయం న్యూస్

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం .. యంగ్ ఇండియన్ కార్యాలయానికి సీల్ వేసిన ఈడీ అధికారులు

somaraju sharma
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని, అంతకు ముందు రాహుల్ గాంధీని విచారణ చేసిన ఈడీ అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్రం నుండి చంద్రబాబుకు ఆహ్వానం .. ఎందుకంటే ..?

somaraju sharma
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. అజాదీ కా అమృత్...
జాతీయం న్యూస్

ఢిల్లీలో మంకీ పాక్స్ కలకలం …ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
దేశంలో మంకీ పాక్స్ కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తొంది. తాజాగా భారత్ లో నాల్గవ కేసు ఢిల్లీలో నమోదు అయ్యింది. ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు....
జాతీయం న్యూస్

Sonia Gandhi: ఆసుపత్రి నుండి సోనియా డిశ్చార్జ్

somaraju sharma
Sonia Gandhi: గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్ చార్జి జై రామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా...
జాతీయం న్యూస్

Presidential Election: దీదీ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో కీలక తీర్మానానికి ఆమోదం

somaraju sharma
Presidential Election: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విపక్ష నేతల భేటీలో కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి...
జాతీయం న్యూస్

National Herald Case: రాహుల్ అభ్యర్ధనను తిరస్కరించిన ఈడీ..నేడు మూడవ రోజు విచారణ

somaraju sharma
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తొలి రోజు సోమవారం పది గంటలకు పైగా...
జాతీయం న్యూస్

Rahul Gandhi: నిన్న పది గంటలు విచారణ .. నేడు మరో సారి ఈడీ ముందు రాహుల్ గాంధీ

somaraju sharma
Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేత రాహుల్ గాందీ నేడు రెండువ రోజు ఈడీ ముందు హజరైయ్యారు. నిన్న సోమవారం దాదాపు పది గంటల పాటు రాహుల్ గాంధీని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
జాతీయం న్యూస్

Rahul Gandhi: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన .. నేతల అరెస్టు ..ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ

somaraju sharma
Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాం గాంధీ...
రాజ‌కీయాలు

Modi Kejriwal: పక్క ప్లానింగ్ తో మోడీ కంచుకోట బద్దలు కొట్టబోతున్న కేజ్రీవాల్..!!

sekhar
Modi Kejriwal: మనకందరికీ తెలుసు గుజరాత్ రాష్ట్రం నుండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నికయ్యారు అని. ఇదే సమయంలో దేశ ప్రధానిగా ఉన్న గాని మోడీ గుజరాత్ విషయంలో ప్రత్యేకమైన అభిమానం కొన్ని పెట్టుబడులు...
తెలంగాణ‌ రాజ‌కీయాలు

PK KCR Meet: కేసీఆర్ – పీకే అదే పాయింట్ పై..!?

Srinivas Manem
PK KCR Meet:  పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయనున్నా సంగతి తెలిసిందే.. ఈ మేరకు మూడు రోజుల కిందట ప్రణాళిక కూడా చర్చించారు. పొత్తులపై...
రాజ‌కీయాలు

AAP: ఆ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నా కేజ్రీవాల్..!!

sekhar
AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని...
ట్రెండింగ్

Pushpa: “పుష్ప” గురించి అప్పట్లో గరికపాటి చేసిన కామెంట్స్ తాజాగా నిజమయ్యాయి..!!

P Sekhar
Pushpa: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పుష్ప ఘన విజయం సాధించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేశారు. విడుదలైన...
న్యూస్

Breaking: హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత .. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపు

somaraju sharma
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. వాయువ్య డిల్లీలోని జహాంగీర్ పుర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఉరేగింపు జరుగుతున్న సందర్భంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో...
ట్రెండింగ్

Modi Prakash Raj: మోడీ పై సెటైర్లు వేసిన నటుడు ప్రకాష్ రాజ్..!!

sekhar
Modi Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం లో ఎప్పుడు ముందుంటారని అందరికీ తెలిసిందే. ఒకపక్క సమాజానికి మంచి పనులు చేస్తూ మరో పక్క ప్రభుత్వాలు ఏమైనా ప్రజల విషయంలో తేడా చేస్తే...
న్యూస్

Ukraine Crisis: ఉక్రెయిన్ నుండి చేరుకుంటున్న తెలుగు విద్యార్ధులు

somaraju sharma
Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తెలుగు విద్యార్ధులు క్షేమంగా వచ్చేస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక...
జాతీయం న్యూస్

Ukraine crisis: 24 గంటల్లో 709మంది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థులు…

somaraju sharma
Ukraine crisis: ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు ప్రత్యేక విమానాల్లో 719 మంది విద్యార్థులు ఇండియాలో చేరుకున్నారు. తొలి విమానం శనివారం రాత్రి ముంబాయికి చేరుకోగా అందులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ukraine Crisis: జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రభుత్వ ఖర్చులతో విద్యార్ధులు స్వస్థలాలకు..

somaraju sharma
Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
న్యూస్

Subbarao Gupta: ఆర్ఆర్ఆర్ అండ కోరిన గుప్తా!అంతా చూసుకుంటానన్న ఎంపీ!వైసిపిలో హాట్ టాపిక్ గా మారిన ఒంగోలు వ్యవహారం

Yandamuri
Subbarao Gupta: ఒంగోలుకు చెందిన వైసిపి నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తో జతకట్టారు.వారిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు జిల్లాలో వైరల్ అవుతోంది. అసలేం...
న్యూస్

New cars: కొత్తకారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బెనిఫిట్ గురించి తెలుసుకోండి!

Ram
New cars: రోజు రోజుకీ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో పాటుగా మనిషికి ఎక్కడలేని రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో గాని మనం చూసుకుంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కాలుష్యం గురించి...
న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: వార్నింగ్ ఇచ్చిన కేశినేని నాని..!!

sekhar
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) తెలుగు దేశం పార్టీని(TDP) వీడుతున్నట్లు మొన్నటిదాకా ఏపీ మీడియా సర్కిల్స్ లో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అంతమాత్రమే కాకుండా తన పార్టీ ఆఫీస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్

MP Vijaya Sai Reddy: ఆ నంబర్ 2 ఏమయ్యారు..! ఢిల్లీ పెద్దలతో విజయసాయిరెడ్డి సీక్రెట్ భేటీలు..!!

Srinivas Manem
MP Vijaya Sai Reddy: సాధారణంగా నెంబర్ 2 అంటే గతంలో అంకెలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ మన రాష్ట్రంలో నెంబర్ 2 అంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి విజయసాయి...
న్యూస్

BREAKING: హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్ కల్యాణ్..!

amrutha
BREAKING: తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు భారత రాజధాని ఢిల్లీకి తరచూ వెళ్లి వస్తున్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఆయా పనుల మీద ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్...
తెలంగాణ‌ న్యూస్

CM KCR: సెప్టెంబర్ 1న హస్తినకు పయనమవుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! ఎందుకంటే..?

somaraju sharma
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసిఆర్ మరల సెప్టెంబర్ 1వ తేదీన వెళుతున్నారు....