NewsOrbit

Tag : delhi cm arvind kejriwal

తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

KCR: కేసిఆర్ కేజ్రీవాల్ కలిసి..!? తెలంగాణలో కొత్త ప్రణాళికలు..!

Srinivas Manem
KCR: తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చాలా అడుగులు ముందుకు వేశారు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పలు పర్యాయాలు మీడియా...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
టాప్ స్టోరీస్

ఇక ఇవిఎంల భద్రతపై దృష్టి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా మూడవ విజయం దక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వోటింగ్...
టాప్ స్టోరీస్

హస్తినలో ఎన్నికల పోరు.. దూకుడు మీదున్న ఆప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
టాప్ స్టోరీస్

ఢిల్లీలోనూ ‘దిశ చట్టం’?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కేజ్రీవాల్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం!

Mahesh
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి సంఖ్య విధానాన్ని మ‌ళ్లీ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి 15వ తేదీ...
టాప్ స్టోరీస్

భారత తొలి మహిళా డీజీపీ కాంచన్ ఇక లేరు

Mahesh
ముంబైః  భారత తొలి మహిళా డీజీపీగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన కాంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాంచన్ చౌదరి 1973 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి....
టాప్ స్టోరీస్

‘ఆమె సమయాన్ని వృధా చేస్తున్నారు’

sharma somaraju
ఢిల్లీ: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ప్రచారం చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...