పొలిటికల్ మిర్రర్ దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉత్తరభారతాన తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి ఢిల్లీలో శాసనసభ పీఠం కొరకరానికొయ్యగా మారింది. ఈ సారి ఎలాగైనా సామాన్యుడి పార్టీ (ఆప్)ని ఓడించి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కేజ్రీవాల్...