న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తుగ్లకాబాద్ మురికి వాడలో ఈ ప్రమాదం జరగగా సుమారు రెండు ఎకరాల మేర విస్తీర్ణంలో మంటలు ఎగిసాయి. ఈ ప్రమాదం కారణంగా...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది. బ్యాటరీల...