NewsOrbit

Tag : delhi high court

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ తనయుడు మాగుంట రాఘవకు స్వల్ప ఊరట

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవకు స్వల్ప ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ హైకోర్టులో మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు బిగ్ షాక్

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం కుదరదని...
జాతీయం న్యూస్

Agnipath Scheme: ఢిల్లీ హైకోర్టులో మోడీ సర్కార్ కు ఊరట

sharma somaraju
Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటును...
జాతీయం న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు ఇవేళ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు .. అయిదు టీవీ ఛానల్స్ కు నోటీసులు

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు రావడం, పలు అంశాలు మీడియాకు లీక్ అవుతుండటం...
Entertainment News సినిమా

`ఆదిపురుష్‌`కు కొత్త చిక్కులు.. ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

kavya N
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ బీఆర్ఎస్ ఈసీ గుర్తింపునకు మోకాలడ్డుతున్న రేవంత్ రెడ్డి.. ఫలించేనా..?

sharma somaraju
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు రీసెంట్ గా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ సర్వసభ్య...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

 బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

sharma somaraju
బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ గృహాన్ని ఆరు వారాల్లో ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన ముప్పు కారణంగా ఆయనకు...
ట్రెండింగ్ న్యూస్

Delhi High Court: సూపర్ కారణం – రూ. 50 నోటు వద్దని కోర్టులో పిటిషన్..!

Srinivas Manem
Delhi High Court: దేశంలో చలామణీలో ఉన్న నగదు నోట్లులో రూ. 50నోటు రద్దు చేయాలనీ, చలామణీ ఆపేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. తక్షణమే ఈ నోటుని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది...
న్యూస్ రాజ‌కీయాలు

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు! ముఖ్యమంత్రులు ఇక మూతులు కట్టుకోవాల్సిందే!!

Yandamuri
Delhi High Court: మైక్ దొరికితే చాలు ఎడాపెడా హామీలు ఇచ్చేసే ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలిచ్చి వాటిని గాలికి వదిలేయడం ఇక కుదిరే పని కాదు.ముఖ్యమంత్రి...
జాతీయం న్యూస్

Twitter: బెట్టువీడిన ట్విట్టర్..! ఎట్టకేలకు గ్రీవెన్స్ అధికారి నియామకం..!!

sharma somaraju
Twitter: కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం, పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు, ఢిల్లీ హైకోర్టు మొట్టికాయల నేఫథ్యంలో ట్విట్టర్ తన పట్టును వీడి ఐటీ నిబంధనల అమలునకు దిగి వచ్చింది. నూతన ఐటి నిబంధనల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

G Pay:  గూగుల్ పే కు ఆర్బీఐ అనుమతి లేదా..పేమెంట్స్ సురక్షితమేనా..? కోర్టుకు గూగుల్ ఏమి చెప్పిందంటే..?

bharani jella
G Pay: గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్ అయిన గూగూల్ పే (జీపే) పై ఇటీవల కాలంలో వినియోగదారులకు అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జీపేకు ఆర్బీఐ అధికారిక అనుమతి...
జాతీయం న్యూస్

Ramdev Baba Vs IMA: యోగా గురు ను మరో వైపు నుండి నరుక్కొచ్చిన ఐఎంఏ!రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!!

Yandamuri
Ramdev Baba Vs IMA: అల్లోపతి వైద్యం మీద ఆ కోవకు చెందిన వైద్యుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ గత పది రోజులుగా వార్తల్లో ఉంటున్న యోగా గురు బాబా రాందేవ్ కు షాక్...
ట్రెండింగ్ న్యూస్

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : వాటి కోసం రకుల్ చివరికి ఎంత దూరం వెళ్లిందంటే..!

arun kanna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, డిల్లీ బేబీ డాల్  రకుల్ ప్రీత్ సింగ్ సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా రకుల్ కి కూడా తన డ్రగ్స్...
న్యూస్

వైసిపి గుర్తింపు రద్దు కేసు…నవంబర్ 4కి వాయిదా

Special Bureau
(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు పార్టీ గుర్తింపు రద్దుపైనా కోర్టు వ్యాజ్ఞం నడుస్తున్నది. ఇప్పటికే వైసిపి ప్రభుత్వం వివిధ అంశాలపై ఎపి హైకోర్టు,...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసులో దోషులకు ఉరే!

Mahesh
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దోషి అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో...
టాప్ స్టోరీస్

జైలులో సంసారం చేయనివ్వాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి...
టాప్ స్టోరీస్

చిదంబరానికి నో బెయిల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన ఢిల్లీ...
టాప్ స్టోరీస్

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు నో రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
టాప్ స్టోరీస్

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
టాప్ స్టోరీస్

“చిదంబరం ఆరోగ్యం శుభ్రంగా ఉంది, ఆస్పత్రికి ఎందుకు?”

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

మళ్లీ తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
టాప్ స్టోరీస్

డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా...
టాప్ స్టోరీస్

పోలవరం ‘అవినీతి’పై ఉత్తర్వులకు హైకోర్టు నో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
టాప్ స్టోరీస్

చిదంబరానికి ఇంటి భోజనం!  

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ...
టాప్ స్టోరీస్

‘చిదంబరానికి బెయిల్ ఇచ్చేది లేదు’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

‘ఇంద్రాణీని ఎప్పుడూ కలవలేదు’!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
టాప్ స్టోరీస్

సీబీఐలో మరో రగడ..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సీబీఐలో మరో రగడ మొదలైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే భట్నాగర్‌పై నకలీ ఎన్‌కౌంటర్లు, అవినీతి అరోపణలు చేస్తూ డీఎస్పీ ఎన్‌పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాశారు. ‘‘జార్ఖండ్‌లో...
టాప్ స్టోరీస్

వెన్నునొప్పి యువరానర్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండనున్నారు. చిదంబరం...
టాప్ స్టోరీస్

‘నాకు బెయిల్ ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌...
టాప్ స్టోరీస్

ఒక్క చిన్న ఆధారమైనా చూపండి!

Mahesh
న్యూఢిల్లీః కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ...
టాప్ స్టోరీస్

తమిళ్ రాకర్స్ పై వేటు

Siva Prasad
పైరసీ ఆయుధంగా తమిళ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ముప్పు తిప్పలు పెడుతున్న తమిళ్ రాకర్స్ కు చివరికి ముకుతాడు పడింది. పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న ప్ర‌ధాన స‌మ‌స‌ల్లో పైర‌సీ ఒక‌టి. ముఖ్యంగా త‌మిళ చిత్ర సీమ‌కు...
టాప్ స్టోరీస్

కాపీ నాకు ఇవ్వండి

Kamesh
సీజేఐ కేసులో సుప్రీంను కోరిన మహిళ న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తగిన సాక్ష్యం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత, నివేదిక కాపీ...
టాప్ స్టోరీస్

‘పంచుకోనివ్వండి’

sarath
ఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై జన చైతన్య...
న్యూస్

కొలీజియం నిర్ణయాలపై రాష్ట్రపతికి లేఖ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 16:  న్యాయమూర్తుల పదోన్నతులపై కొలిజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంభీర్ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు లేఖ రాశారు. జనవరి పదవ తేదీన సుప్రీం కోర్టు...
న్యూస్

మాజీ మంత్రి చిదంబరంకు అరెస్ట్ నుండి ఊరట

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: ఐఎన్‌ఎక్స్ మిడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి హైకోర్టులో ఊరట లభించింది. చిదంబరం అరెస్టు కాకుండా గడువును పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి...
న్యూస్

శబరిమల కేసు విచారణ 22వ తేదీకి వాయిదా

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంలో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. రాజ్యంగ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఇందు మల్హోత్రా సెలవులో...
న్యూస్

రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 11: సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పాటు...
న్యూస్

నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు

Siva Prasad
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్...