మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఎర్రగొండపాలెం లోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థేరీసమ్మ (85) సోమవారం వేకువజామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా...