ఏలూరు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు .. 21 మందికి పదేళ్ల జైలు శిక్ష
ఏలూరు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2002 లో ఏలూరులో ధనా బ్యాంకు డైరెక్టర్ లు డిపాజిటర్లను మోసం చేశారు. డిపాజిటర్లను మోసం చేసినందుకు గానూ 21 మందిపై పోలీసులు డిపాజిటర్స్...