విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ కీలక వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల పాలకులు కళ్లు తెరవాలంటూ..
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజ గురువుగా అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ సీఎం...