NewsOrbit

Tag : devegowda

న్యూస్

బీజేపీ నుండి దేవేగౌడకు ఖరీదైన కారు !

S PATTABHI RAMBABU
  దేవేగౌడ అందరికి తెలిసిన సీనియర్ రాజకీయ నాయకుడు, జనతాదళ్ [సెక్యూలర్] పార్టీకి చెందిన దేవేగౌడ భారతదేశ 11 వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 1994 డిశంబరు నుండి 96 మే...
టాప్ స్టోరీస్

‘మా పయనం కాంగ్రెస్‌తోనే’

sharma somaraju
తిరుమల: తాము కాంగ్రెస్ పార్టీతోనే పయనిస్తామని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో కలిసి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవగౌడ మీడియాతో...
టాప్ స్టోరీస్

ఆధ్యాత్మిక రాజకీయం!

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా వారం రోజుల పాటు మూడు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుణ్యం పురుషార్ధం అన్నట్లు దక్షిణాదిన...
రాజ‌కీయాలు

మోదిపై దేవగౌడ ఫైర్

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 8 : రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని మోది  నాశనం చేశాడని మాజీ ప్రధాని దేవగౌడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కృష్ణాజిల్లా తిరువూరులో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో...
రాజ‌కీయాలు

టిడిపి ప్రచారానికి దేవెగౌడ

sarath
అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో...
టాప్ స్టోరీస్ న్యూస్

నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు

sarath
బెంగుళూర్ డిసెంబర్ 26:  దేంలోనే అత్యంత పొడవైన  బోగీబీల్‌ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
Right Side Videos టాప్ స్టోరీస్

మోదీజీ! కాస్త పెద్దమనసు కావాలి.

Siva Prasad
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే...
న్యూస్

ఈశాన్యంలో మహావారధి

Siva Prasad
ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది. దీని వల్ల...