దేవేగౌడ అందరికి తెలిసిన సీనియర్ రాజకీయ నాయకుడు, జనతాదళ్ [సెక్యూలర్] పార్టీకి చెందిన దేవేగౌడ భారతదేశ 11 వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 1994 డిశంబరు నుండి 96 మే...
తిరుమల: తాము కాంగ్రెస్ పార్టీతోనే పయనిస్తామని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో కలిసి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవగౌడ మీడియాతో...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా వారం రోజుల పాటు మూడు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుణ్యం పురుషార్ధం అన్నట్లు దక్షిణాదిన...
విజయవాడ, ఏప్రిల్ 8 : రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని మోది నాశనం చేశాడని మాజీ ప్రధాని దేవగౌడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కృష్ణాజిల్లా తిరువూరులో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో...
అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో...
బెంగుళూర్ డిసెంబర్ 26: దేంలోనే అత్యంత పొడవైన బోగీబీల్ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే...
ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది. దీని వల్ల...