NewsOrbit

Tag : devendra fadnavis

జాతీయం న్యూస్

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ లో...
జాతీయం న్యూస్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఉద్వాసన..తెలంగాణ నుండి కే లక్ష్మణ్ కు చోటు

sharma somaraju
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 11 మందితో కొత్త కమిటీని ప్రకటించింది. పాత వారిలో కొందరిని బోర్డు నుండి ఉద్వాసన పలికి మరి కొందరికి స్థానం కల్పించింది....
న్యూస్

మహా డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలక శాఖలు అప్పగించిన సీఎం ఏక్ నాథ్ శిండే

sharma somaraju
బీజేపీ సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిండే ఏడు వారాల తరువాత మంత్రులకు శాఖలను కేటాయించారు. తనతో పాటు డిప్యూటి సీఎంగా ప్రమాణ స్వీకారం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Maharashtra Politics: ‘మహా’ బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్ నాథ్ శిందే .. మరో సారి సుప్రీంను ఆశ్రయించిన ఠాక్రే వర్గం

sharma somaraju
Maharashtra Politics: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఈ రోజు అసెంబ్లీ (Assembly) లో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకున్నారు. శివసేనను...
న్యూస్

Uddhav Thackeray: మహా మాజీ సీఎం ఉద్దవ్ ఆశక్తికర వాఖ్యలు…నాడు అమిత్ షా మాట నిలబెట్టుకుని ఉంటే..

sharma somaraju
Uddhav Thackeray: గత కొద్ది రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభం (Political Crisis) నూతన ప్రభుత్వం ఏర్పాటుతో సమసిపోయింది. శివసేన (Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే...
జాతీయం న్యూస్

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

sharma somaraju
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్...
రాజ‌కీయాలు

కేసీఆర్ కి ఊహించని పరీక్ష పెట్టిన బీజేపీ..! ఇది ఆరంభం మాత్రమేనా..!?

Muraliak
జీహెచ్ఎంసీ ఎన్నికల నిప్పు రోజురోజుకీ మరింతగా మండుతోంది. కార్పొరేషన్ ఎన్నికలు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రచారం చేస్తూనే ఈ ఎన్నికల్లో మతతత్వాన్ని రగిలిస్తున్నాయి. 2016లో ఏకపక్ష విజయం సాధించిన...
టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

Mahesh
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

సీఎం ఫడ్నవీస్ తొలి సంతకం దేనిపైన?

Mahesh
ముంబై: అనుహ్య నాటకీయ పరిణామాలు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గత శనివారం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్… సోమవారం సీఎంగా రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. తర్వాత ఆయన తన తొలి సంతకాన్ని సీఎం రిలీఫ్ ఫండ్...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

‘అజిత్ పవార్ వంచించాడు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై గతంలో హాజరు కోసం ఎన్‌సిపి శాసనసభ్యుల నుంచి తీసుకున్నసంతకాలను అజిత్ పవార్ బిజెపికి మద్దతుగా చూపించి దుర్వినియోగం చేశారని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. అజిత్...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

బలపరీక్షలో శివసేన వైఖరి ఏమిటి?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచిన...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి గవర్నర్ ఆహ్వానం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ బీజేపీని ఆహ్వానించారు. నవంబర్‌ 11 తేదీలోపు (సోమవారం) అసెంబ్లీలో బలన్ని నిరూపించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

‘మహా’ జగడం.. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి మరింత జఠిలంగా మారుతున్నది. సీఎం పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత...
టాప్ స్టోరీస్

‘మరో ఐదేళ్ల పాటు నేనే సీఎం’

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో ఐదేళ్ల పాటు తానే మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

జడ్జిమెంట్ డే.. గెలుపెవరిది?

Mahesh
ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అధికార బీజేపీ, మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది....
టాప్ స్టోరీస్

ఎన్నికల వేళ ఫ‌డ్నవీస్‌కు చుక్కెదురు!

Mahesh
న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు జ‌ల‌క్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడ‌విట్‌లో తనపై పెండింగ్​లో ఉన్న రెండు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని దాఖలైన...
టాప్ స్టోరీస్

‘మరో పుల్వామా దాడి జరిగితేనే బీజేపీ గెలుపు’! 

Mahesh
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...
టాప్ స్టోరీస్

‘ఫిరాయింపులకు అధికార దుర్వినియోగం’

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోది ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఈ తీరు ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదనీ, అన్ని రాష్ట్రాలలోనూ ఇదే విధంగా...
టాప్ స్టోరీస్

డ్యాంకు పీతలు గండి కొట్టాయట!

Siva Prasad
ముంబై: రత్నగిరి జిల్లాలో తవారే ఆనకట్టకు గండి కొట్టింది పీతలట. అవును, మీరు సరిగానే విన్నారు. పీతల కారణంగా డ్యాంకు గండి పడిందని మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ గురువారం...
టాప్ స్టోరీస్

కెసిఆర్ జలసంకల్ప హోమం

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ జలసిరి ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ప్రాజెక్టు ప్రారంబోత్సవం సందర్భంగా మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు జలసంకల్ప హోమం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

సిఎం గారూ, ఇంద ఆరు రూపాయలు

Siva Prasad
 మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆరు రూపాయలు పంపించాడు. అంతకు ముందు మరో రైతు ప్రధానమంత్రికి 1064 రూపాయలు పంపించాడు. ఈ రైతులకు డబ్బు ఎక్కువయిందనుకుంటున్నారా? కాదు. ఏం చేయాలో...