దేవినేని ఉమామహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఉమ్మడి కృష్ణ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన కీలక నేత. ఒకప్పుడు దేవినేని ఉమా ఏం చెప్తే ఉమ్మడి కృష్ణా...
TDP: మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వసంత వెంకట కృష్ణప్రసాద్ పలువురు నేతలతో కలిసి ఇవేళ హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు...
కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ రాజకీయాలు బాగా వేడెక్కేశాయి. ఇక్కడ నిన్నటి వరకు టీడీపీ సీటు విషయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు తిరుగులేదు. 20 ఏళ్ల నుంచి కృష్ణా...
టీడీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ లీడర్ దేవినేని ఉమా నోరు తెరిస్తే మాటలు ఎలా కోటలు దాటిపోతూ ఉంటాయో చూస్తూనే ఉంటాం. చాలా మంది ఉమా మాటలు, రాజకీయ వ్యవహారాలు చూసి...
నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటిదో నిన్నటిదో మొన్నటిదో కాదు.. గత 15 ఏళ్ల నుంచి బెజవాడ టీడీపీలో ఉన్నదే. పైకి చక్కగా సన్నని గొంతు వేసుకుని జగన్మోహన్రెడ్డిని పైపైన తిడుతూ తానొక్కడినే బెజవాడ...
Devineni Chandra Shekar: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట విషాదం నెలకొంది. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ రావు మరణించారు ఆయన కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత...
ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తొంది. ఈ క్రమంలో ఇవేళ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ...
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తను గన్నవరం ఎమ్మెల్యే...
Mylavaram (NTR): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్...
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు గురువారం వరద బాధితుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లాలో పర్యటించారు. సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగింది. చంద్రబాబు, టీడీపీ నేతలు పంటు...
TDP Leaders House Arrest: మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామాహేశ్వరరావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వీరు గుంటూరు జిల్లా సుద్దపల్లి క్వారీకి బయలుదేరుతున్న నేపథ్యంలో వీరి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్...
Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వైసీపీ ఆందోళనల నేపథ్యంలో రెండవ రోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న వైసీపీ కౌన్సిల్ హాలులో గొడవ చేసిన నేపథ్యంలో...
MP Kesineni: ఒకే పార్టీలో ఉన్నా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపి కేశినేని నాని మధ్య విబేధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఒక్కో సారి విబేధాలను...
Municipal Election Results: నెల్లూరు కార్పోరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లకు గానూ 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అదే విధంగా కుప్పంతో సహా...
TDP: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నిన్న తీవ్రస్థాయిలో సీఎం జగన్ ని ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శలు చేయటం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై అదేరీతిలో పట్టాభి...
AP High Court: ఏపి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమ)కు బెయిల్ మంజూరు అయ్యింది. కృష్ణాజిల్లా జి కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్,...
Kodali Nani: ఏపిలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం దుంధుబి మోగించడంతో టీడీపీ చతికిల పడిన సంగతి తెలిసిందే. వైసీపీ 151 స్థానాలు కైవశం చేసుకోగా టీడీపీ నుండి కేవలం 23 మంది...
Chandra Babu: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరగడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోద్భలంతోనే ఆ పార్టీ...
Devineni Uma: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy మార్ఫింగ్ వీడియో ప్రసారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి టీడీపీ TDP నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ CID అధికారులపై...
AP CID Case : ఏపి సీఐడీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై...
Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని ఒక న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో...
Devineni Uma :అప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక అసెంబ్లీని రద్దు చేయడం కోసం గవర్నర్ ని కలుస్తానని అసెంబ్లీని రద్దు చేస్తానంటూ జగన్ ప్రగల్భాలు పలికారని దేవినేని ఉమా...
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో దాదాపు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పాటు మరోపక్క చంద్రబాబు వయసు మీద పడటం ఆ...
పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ ఇరిగేషన్ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం సబ్జెక్టు తెలుసుకోకుండా ఎలా పడితే అలా...
రాజకీయంగా, పరిపాలకుడిగా దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబును చెప్పుకోవచ్చు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా ఆయనకు అసమ్మతి రాగాలు, ఇబ్బందులు తలెత్తలేదు. కానీ. ఆయన అనుభం, అపర చాణక్యత ఇప్పుడు బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. గత...
పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం ఓ బాంబు వేసింది..!! పోలవరం కోసం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజక వర్గాలను జిల్లాలు గా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా ముందుగానే వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇన్చార్జిల ను నియమించడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా...
తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో దేవినేని ఉమ ఒకరు. పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇరుకున పెట్టే...
అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నాయకుడు బ్రహ్మం చౌదరిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల పౌర...
టిడిపి నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక దివాలా తీసే రీతిలో ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వెయ్యి మందికి...
వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ టిడిపి హయాంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు తరచూ జగన్ ప్రభుత్వం పై విమర్శల...
ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం, పోలీసులు, కొన్ని వ్యవస్థలు ముందకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు రెండు నెలలుగా.. కొల్లు రవీంద్ర నెల రోజులకు పైగా...
స్వర్ణ ప్యాలెస్..కొద్దిరోజుల కిందటి వరకు విజయవాడ, ఏపీ వాసులకే పరిచయం. కోవిడ్ సెంటర్గా మార్చిన అనంతరం మరింత మందికి తెలిసింది. అయితే, అందులో జరిగిన అగ్నిప్రమాదం, చికిత్స కోసం వచ్చినవారు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా...
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం (నెంబర్ 2) కోసం అనేక మంది రకరకాలుగా పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న వారిలో మొన్నటి వరకు లోకేష్...
పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సుమారు 90% హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నేతల భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయా నాయకుల వద్ద ఉన్న గన్మెన్లు ఈ రోజు మధ్యాన్నానికి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్...
అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని...
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో...
అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని...
అమరావతి: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిబిఐ విచారణ జరిపిస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూముల...
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
అమరావతి: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...
విజయవాడ: ఏపీ రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు...
అమరావతి: ఆర్టిసి చార్జీల పెంపు సామాన్యులపై భారం పడుతుందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిసి బస్సు చార్జీల పెంపు...
అమరావతి: బస్తాకు అయిదు రూపాయల కమిషన్ ఇవ్వాలని వైసిపి నేతలు సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చారనీ, వారు దానికి అంగీకరించనందుకే ఇసుకను టైట్ చేశారని టిడిపి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...
అమరావతి: నిపుణుల కమిటీ నివేదిక బయటపెట్టకుండా అకారణంగా పోలవరం కాంట్రాక్ట్ పనులను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసిపి ప్రభుత్వం తమ...