శవాల వరకు చేరిన సవాలు మాటలు..!! పెనం మీద కృష్ణాజిల్లా నేతల యుద్ధం..!!
కరోనా నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు ప్రశాంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు. కానీ రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, అక్కడక్కడా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒక...