Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన ఏపీ సీఐడీ...
తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీగా మధ్యాహ్నం ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి,...
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల (డిసెంబర్) 31వ తేదీ పదవీ విరమణ కానుండటంతో పలు బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా...
Journalist Raghu Case: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు రఘును అరెస్టు చేసిన తీరును...
Lock down: కరోనా కల్లోలం కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయినట్లు పలు సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ లాక్ డౌన్లోనే...
YSRCP: ఈ వ్యవహారం జిల్లా మంత్రి బాలినేని వాసు తోపాటు డీజీపీ వరకు వెళ్లినట్లు సమాచారం.పోలీసుల విషయంలో రామనాథంబాబు వ్యవహార శైలిపట్ల జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.ఒక...
జెస్సి ప్రశాంతి… 2018 బ్యాచ్ గ్రూప్ 1 స్టేట్ 3 ర్యాంకు వచ్చిన టాపర్… అనుకుంటే ఆర్డీఓ స్థాయి ర్యాంకు ఉద్యోగం వచ్చేది… కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తండ్రి పోలీస్ డ్రెస్ ను...
ఏపీ పోలీసుల మైండ్ సెట్ ఏమీ మారినట్టు లేదు . వారి కారణంగా రోజుకో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ని ఒక ఎస్సై కొట్టడంతో...
పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా గుండెకాయ వంటిది.పోలీసు శాఖలో ప్రభుత్వంపై అసంతృప్తి పొడసూపితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ప్రస్తుతం v ప్రభుత్వం విషయంలో పోలీసు శాఖ కొద్దిగా అసంతృప్తిగా ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో...
ఇటివల ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యక్తిపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపింది. బాధిత యువకుడు ఏకంగా రాష్ట్రపతికి అర్జీ...
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేస్ లో బయటపడుతున్న విషయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు సుశాంత్ రాజ్ పుత్ కి అవకాశాలు రాకుండా అడ్డుకోవడం వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నారని...
ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్ కు పోలిస్ స్టేషన్ లో శిరోముండనం చేయడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. చిన్న గొడవతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఈ ఘటనపై దృష్టి పెట్టేలా...
భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. ఏపీకి సంబంధించి అధికారిక వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. వర్షాలు ఎక్కువగా పడుతూండటంతో స్టేడియంలో నీరు నిలిచింది. దీంతో అధికారులు...
దేశంలో ఆందోళన కలిగించే అత్యంత తీవ్రమైన అంశాల్లో అమ్మాయిలు, మహిళల అక్రమ రావాణా. ఉపాధి పేరుతో ఎంతోమంది అమాయకులను అక్రమంగా రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఈ అక్రమాలు ఎన్ని...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్పై చెప్పులు,...
అమరావతి: రాష్ట్రంలో పర్యటించిన జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు విచారణ నివేదిక వెల్లడించకముందే డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని చెప్పడాన్ని టిడిపి నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. గురువారం...
మూడున్నర సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి నగరం శంఖుస్థాపనకు వచ్చిపుడు ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవమానించాలో అంత అవమానించింది. ప్రధాని హోదాలో రెండవ సారి రాష్ట్రానికి...
ఢిల్లీ, జనవరి19: రాష్ట్ర పోలీసు డిజీపీల నియామకం పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. డిజిపిల నియామకానికి సంబందించి పలు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ లపై సుప్రీం ఈ వ్యాఖ్యలను చేసింది. రాష్ట్ర...