2015లో వరుణ్తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన `లోఫర్`తో సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. తర్వాత అవకాశాలు రాలేదో.. లేక ఈ అమ్మడు టాలీవుడ్లో ఇక చాలని అనుకుందో...
ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ గా నిలబడాలి అంటే అందం, అభినయం రెండూ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలన్స్డ్ గా ఉన్నవాళ్లు ఏ ఇండస్ట్రీలో అయినా చాలా త్వరగా కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. ఈ కోవలోకే...