తెలంగాణ సర్కార్ కు ఎన్జీటీ బిగ్ షాక్ .. రూ.900 కోట్ల జరిమానా
తెలంగాణ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్డీటీ) బిగ్ షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తుండటంపై రూ.900 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటీ. నిర్మాణాలను...