NewsOrbit

Tag : disha accused got encounter

టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల అంత్యక్రియలు

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను...
టాప్ స్టోరీస్

చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Mahesh
హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన జరిగిన...
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

Siva Prasad
  ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది....
న్యూస్

వాళ్లు సామాన్యులు కాబట్టేగా కాల్చేశారు!?

sharma somaraju
విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్‌బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
టాప్ స్టోరీస్

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ...