NewsOrbit

Tag : disha case accused encounter

న్యూస్

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్...
టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల అంత్యక్రియలు

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్...
టాప్ స్టోరీస్

కుళ్లిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
న్యూస్

అత్యాచారాలకు నిరసనగా మౌన దీక్ష

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
టాప్ స్టోరీస్

ఢిల్లీకి ‘దిశ’ నిందితుల మృతదేహాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో  పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఎన్ కౌంటర్ జరిగి...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంలో విచారణ

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్‌కౌంటర్కు దారితీసిన...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ తప్పే.. సీపీఐ నారాయణ యూటర్న్

Mahesh
హైదరాబాద్: దిశ హత్యోదంతం నిందితుల ఎన్‌కౌంటర్‌ను తొలుత సమర్థించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు...
టాప్ స్టోరీస్

చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Mahesh
హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన జరిగిన...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
టాప్ స్టోరీస్

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ...