దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్పై విచారణను...