NewsOrbit

Tag : Diwakar Travels

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు

sharma somaraju
Breaking: అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఫోర్జరీ...
టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

జెసికి జగన్ సర్కార్ మళ్లీ షాక్:ట్రావెల్స్ బస్సులు సీజ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను...
రాజ‌కీయాలు

‘ట్రావెల్స్ బిజినెస్‌కు విరామం ఇస్తా’

sharma somaraju
అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా జెసి దివారకరరెడ్డికి చెందిన దివాకర్...
న్యూస్

టిడిపి నేత జెసి మాజీ పిఎ నివాసంలో ఏసిబి సోదాలు

sharma somaraju
అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్‌లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ పాలనకు 150 మార్కులు’!

Mahesh
అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం...