అమరావతి: దొనకొండా..అదెక్కడుంది అని ప్రశ్నించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ. బొత్సా నేడు మరో సారి సంచలన వ్యాఖ్య చేశారు.రాజధానిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో బొత్సా ఏమి మాట్లాడినా అది వివాదాస్పదం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి...
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...