హస్యాస్పదంగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన… రైతుల ఆదాయం రెట్టింపా..! అదెక్కడో ..?
వ్యవసాయం వ్యయసాయంగా మారుతోంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ గిట్టుబాటు కాక చేసిన అప్పులు తీర్చలేక...