YS Sharmila: వైఎస్ షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ .. రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లే(నా)..?
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఆక్క చెల్లిళ్లు అయినప్పటికీ ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల...