రాజ్ భవన్ లో గవర్నర్ విందుకు సీఎం కేసిఆర్ దూరం .. హకీంపేట నుండి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు
భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసిఆర్ దూరంగా ఉండనున్నారు. శ్రీశైలం పర్యటన ముగించుకుని హకీంపేటకు...