విశాఖలో డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వినతి
దేశంలో వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు ఏపిలోని విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ...