అనకాపల్లి జిల్లాలో పెను విషాదం .. సముద్ర తీరంలో ఏడుగురు విద్యార్ధులు గల్లంతు.. ఒకరి మృతి .. సీఎం జగన్ దిగ్భాంతి
అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్ధులు శుక్రవారం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో స్నానాలకు దిగారు. సముద్రంలో అలల...