తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టు షాక్..!!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ముందు...