జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కు మూడు పేజీల బహిరంగ లేఖ...
ఇటీవల కాకినాడ డిఆర్సి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కి అదే విధంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. టిడ్కో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కాకినాడలో జనసైనికులపై జరిగిన ఘటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడకే వచ్చి తేల్చుకుంటానంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనకి పోలీసు...