తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .. టాపర్లు వీళ్లే
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైయ్యాయి., జేఎన్టీయు ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ .. ఇంజనీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్...