Breaking: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భూ ప్రకంపనలు మరో సారి వణికించాయి. ఢిల్లీ భూకంపనలు చేసుకోవడం ఈ నెలలో ఇది మూడవ సారి. జనవరి 1వ తేదీ రాత్రి, ఆ తర్వాత...
Earthquake: ఇటీవల నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు మరువక ముందే ఏపిలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు...
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి భూప్రకంపనలు సంభవించాయి. రెండు రోజుల క్రితం నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరువక...
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నెపాల్ తో పాటు ఉత్తర భారతంలో భూకంపం మరువక ముందే ఈ వేకువ జామున 2.29 గంటల సమయంలో పోర్ట్ బ్లేయర్ లో భూమి...
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. నేపాల్ లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి....
ఏపిలోని రెండు జిల్లాల్లో భూ ప్రకంపనలు ప్రజలను హడలెత్తించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, పరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక గ్రాామాల్లో...
ప్రతి రోజు లాగానే ఆ రోజు కూడా మొదలైంది కానీ ఆ రోజు ముగిసే సమయానికి లక్షల మంది చనిపోయారు. నేటితో ఆ విధ్వంసం జరిగి 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. మృత్యువు నీటి...
వంద పెళ్లిలన్నా చేయొచ్చు కాని ఒక ఇల్లు మాత్రం కట్టలేమని సామేత నాటిదైనా నేటికీ ఆచరణలో మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ఎంత తక్కువలో తక్కువ ఖర్చు చేసినా లక్షలే దాటుతోంది ఇల్లు కట్టడానికి.....
ఈ 2020 గుక్కతిప్పుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది. కొద్దిసేపటి క్రితమే...
దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు బయట పడుతున్న తరుణంలో చైనాలో వ్యూహన్ నగరంలో నిర్మించిన...
This 2020 is getting scary day to day. A global pandemic followed Cyclones, thunderstorms, gas leaks and now a series of earthquakes are shaking the...
Visit Site (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నదీ పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిముషాలకు భూమి స్యల్పంగా కంపించింది. ఇంటి పక్కనుంటే పెద్ద ఎత్తున విమానం వెళ్తున్న శబ్దంతో భూ...
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం...
ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి....
ఫిలిప్పైన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 త్రీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల కేంద్రం పేర్కొంది. పిలిప్పైన్ లోని మిండానావో దీవిలో ఈ ఉదయం...