NewsOrbit

Tag : earthquake

Cinema Entertainment News Telugu Cinema సినిమా

Japan: జపాన్ లో సునామీ భూకంపం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!!

sekhar
Japan: ప్రపంచం మొత్తం కొత్త సంవత్సర వేడుకలలో నిమ్మగ్నమై ఉండగా జపాన్ లో భూకంపం సంభవించటం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. రిక్టార్ స్కేలు పై 7కి పైగా నమోదు కావడం జరిగింది. కొత్త...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Earthquake: ఉత్తరాదిని వణికించిన భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతగా నమోదు

sharma somaraju
Earthquake: ఉత్తర భారతదేశంలో మంగళవారం భూకంపం ఆందోళనకు గురి చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్ లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదు అయ్యింది. దోడాలోని...
జాతీయం న్యూస్

రెండు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు.. భయాందోళనకు గురైన ప్రజలు

sharma somaraju
రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఆదివారం వేకువ జామున స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురైయ్యారు....
జాతీయం న్యూస్

ఆందోళనకు గురి చేస్తున్న వరుస భూకంపాలు

sharma somaraju
దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసోంలో మరో సారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఇవేళ వేకువజామున భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Earthquake: కర్నూలు జిల్లాలో భుప్రకంనలు .. ఇళ్లలో నుండి ప్రజలు పరుగులు

sharma somaraju
Earthquake: ఏపిలోని కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్క సారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ప్రజలు ఇళ్లలో నుండి...
న్యూస్ ప్ర‌పంచం

Earthquake: టర్కీలో మరో సారి భారీ భూకంపం .. ముగ్గురు మృతి . 200 మందికి గాయాలు

sharma somaraju
Earthquake: టర్కీ, సిరియాలో మరో సారి భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని దక్షిణ హతాయ్ ప్రావిన్స్ లో రెండు సార్లు భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.04 గంటలకు రిక్టర్ స్కేల్...
జాతీయం న్యూస్

Earthquake: జమ్ముకశ్మీరులో మరో సారి భూకంపం

sharma somaraju
Earthquake: జమ్ముకశ్మీర్ లో శుక్రవారం వేకువజామున భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్ లోని కట్రా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు అయ్యింది. ఈ భూకంపం 10...
న్యూస్ ప్ర‌పంచం

టర్కీలో మళ్లీ భూకంపం .. 34వేలకు పెరిగిన మృతుల సంఖ్య

sharma somaraju
టర్కీ, సిరియాలను గత వారం భూకంపం సృష్టించిన ప్రళయం మరువక ముందే తాజాగా మరో సారి భూమి కంపించింది. గత వారం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం టర్కీ, సిరియాలను కుదిపివేసింది. నగరాలు,...
తెలంగాణ‌ న్యూస్

Earth Quake: నిజామాబాద్ లో భూకంపం .. భయంతో ప్రజలు పరుగులు

sharma somaraju
Earth Quake:  నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవేళ భుప్రకంనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. ఇవేళ ఉదయం ఒక్క సారిగా భూమి...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీలో భారీ భూకంపం

sharma somaraju
Breaking: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భూ ప్రకంపనలు మరో సారి వణికించాయి. ఢిల్లీ భూకంపనలు చేసుకోవడం ఈ నెలలో ఇది మూడవ సారి. జనవరి 1వ తేదీ రాత్రి, ఆ తర్వాత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Earthquake: ఏపిలో భుప్రకంపనలు ..భయంతో పరుగులు తీసిన ప్రజలు..ఎక్కడంటే..?

sharma somaraju
Earthquake:  ఇటీవల నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు మరువక ముందే ఏపిలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు.. రిక్కర్ స్టేర్ స్కేల్ పై 5.4గా నమోదు

sharma somaraju
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి భూప్రకంపనలు సంభవించాయి. రెండు రోజుల క్రితం నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరువక...
జాతీయం న్యూస్

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

sharma somaraju
Earthquake:  అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నెపాల్ తో పాటు ఉత్తర భారతంలో భూకంపం మరువక ముందే ఈ వేకువ జామున 2.29 గంటల సమయంలో పోర్ట్ బ్లేయర్ లో భూమి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Earthquake: నేపాల్ లో భారీ భూకంపం ..భవనాలు కూలి ఆరుగురు మృతి..భారత్ లోనూ ప్రభావం

sharma somaraju
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. నేపాల్ లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలోని రెండు జిల్లాల్లో భూప్రకంపనలు .. భయంతో ఇళ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు

sharma somaraju
ఏపిలోని రెండు జిల్లాల్లో భూ ప్రకంపనలు ప్రజలను హడలెత్తించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, పరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక గ్రాామాల్లో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఒక్క రోజులో 10 లక్షల మంది మృతి… ప్రపంచం మర్చిపోలేని ఘోరం

Naina
ప్రతి రోజు లాగానే ఆ రోజు కూడా మొదలైంది కానీ ఆ రోజు ముగిసే సమయానికి లక్షల మంది చనిపోయారు. నేటితో ఆ విధ్వంసం జరిగి 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. మృత్యువు నీటి...
ట్రెండింగ్ న్యూస్

బంపర్ ఆఫర్.. 86 రూపాయిలకే ఇల్లు.. ఎక్కడంటే?

Teja
వంద పెళ్లిలన్నా చేయొచ్చు కాని ఒక ఇల్లు మాత్రం కట్టలేమని సామేత నాటిదైనా నేటికీ ఆచరణలో మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ఎంత తక్కువలో తక్కువ ఖర్చు చేసినా లక్షలే దాటుతోంది ఇల్లు కట్టడానికి.....
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : గుజరాత్ లో భూకంపం..! కంపనాల కేంద్రం కూడా తెలియట్లేదు

arun kanna
ఈ 2020 గుక్కతిప్పుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది.    కొద్దిసేపటి క్రితమే...
న్యూస్

దేశ రాజధానిని పగబట్టిన ప్రకృతి..!!

sekhar
దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు బయట పడుతున్న తరుణంలో చైనాలో వ్యూహన్ నగరంలో నిర్మించిన...
టాప్ స్టోరీస్

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భూప్రకంపనలు

sharma somaraju
Visit Site (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నదీ పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిముషాలకు భూమి స్యల్పంగా కంపించింది. ఇంటి పక్కనుంటే  పెద్ద ఎత్తున విమానం వెళ్తున్న శబ్దంతో  భూ...
టాప్ స్టోరీస్

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

sharma somaraju
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘భారీ భూకంపమని భావించాం’: పాక్ ప్రజలు

Siva Prasad
ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి....
న్యూస్

పిలిప్పైన్ లో భూకంపం- సునామీ హెచ్చరికలు

Siva Prasad
ఫిలిప్పైన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 త్రీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల కేంద్రం పేర్కొంది. పిలిప్పైన్ లోని  మిండానావో దీవిలో ఈ ఉదయం...