పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు
పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో ఇవేళ ఉదయం 7.26 గంటల సమయంలో భూమిలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు...