NewsOrbit

Tag : east godavari

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kovvuru (East Godavari): లైవ్ ఫిష్ ట్రాన్స్ ఫోర్ట్ వాహనాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

sharma somaraju
Kovvuru (East Godavari): ‘ఫిష్ ఆంధ్ర’ షాపుల ద్వారా స్థానికంగా తలసరి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడమే కాకుండా నాణ్యమైన, బతికి ఉన్న, తాజా మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందించడం జరుగుతుందని హోంమంత్రి డాక్టర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Asani Cyclone: ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట

sharma somaraju
Asani Cyclone: ఆసని తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా తీర ప్రాంతం వణుకుతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Village volunteer: వాలంటీర్ వక్రబుద్ది.. బాలికపై అత్యాచారం

sharma somaraju
Village volunteer: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించాలన్న సదుద్దేశంతో వాలంటీర్ ల వ్యవస్థను తీసుకువచ్చారు. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ తమ సేవలను...
న్యూస్ సినిమా

NTR: ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..!!

sekhar
NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ నేపథ్యం కలిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో ముందు వరుసలో ఉన్న హీరో ఎన్టీఆర్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నా గాని యంగ్ టైగర్ ఎన్టీఆర్...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Cheating : ప్రార్థనల కోసం కోసం వచ్చిన యువతితో పాస్టర్ పాపపు పనులు… యువతికి అండగా కరాటే కల్యాణి

siddhu
Cheating :  ప్రార్థనల కోసం భక్తితో చర్చికి వెళ్లిన ఒక యువతిని ఓ పాస్టర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ఇలాంటివి రోజూ ఎక్కడో ఒకచోట జరిగేదే...
న్యూస్ రాజ‌కీయాలు

పిల్లి వైఖరి వైస్సార్సీపీకు సంకటం? : తూర్పుగోదావరి రాజకీయాలు మారబోతున్నాయా ?

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు అన్ని పార్టీలకు కీలకం. 19 అసెంబ్లీ సీట్లు ఉన్న అతిపెద్ద జిల్లాగా, ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యత లో కొనసాగితే ఆ పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

రగిలిపోతున్న రాజోలు వైసిపి నేతలు! ఎందుకంటే…?

Yandamuri
తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం చిత్ర విచిత్రంగా ఉంది.ఆ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తుండగా,ఆయన ఇంకా అధికారికంగా వైసిపికి జై కొట్టకపోయినా మంత్రిస్థాయి వైసిపి నాయకులు కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేశ్ వరద ప్రాంత పర్యటన లపై సెటైర్లు..!!

sekhar
తాజాగా కొత్తగా తెలుగుదేశం పార్టీ కమిటీ పదవులలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నాడు నారా లోకేష్. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన లోకేష్…చాలావరకు సోషల్ మీడియా కి పరిమితమయి...
న్యూస్ బిగ్ స్టోరీ

కాపు లీడర్ల ‘ బిగ్ ఫైట్ ‘ పార్టీలతో సంబంధం లేకుండా !

siddhu
రాజకీయాల్లో ఈ రోజుటి మిత్రుడు…. రేపు శత్రువు అవుతాడు. తండ్రి కొడుకులే వేర్వేరు పార్టీలకు మారడం ఎన్నో సందర్భాల్లో చూశాం. అలాంటిది ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొట్టుకోవడంలో పెద్ద వింత ఏమీ...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ లో మార్పు వచ్చింది..??

sekhar
చంద్రబాబు 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ తరుపున ఎమ్మెల్సీగా నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే మంత్రిపదవి రావడంతో, చంద్రబాబు క్యాబినెట్ లో మాత్రమే...
న్యూస్

బ్రేకింగ్: అంతర్వేది ఘటనపై సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

Vihari
అంతర్వేది దురదృష్టకర సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అంతర్వేదిలో పరిస్థితులు చక్కబడడానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించిన సంగతి తెల్సిందే. స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని...
న్యూస్ రాజ‌కీయాలు

చాలాకాలం తరవాత కరోనా విషయంలో ఒక గుడ్ న్యూస్ !

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ఈ విషయంలో చాలా కాలం తర్వాత గుడ్ న్యూస్ లాంటి వార్తలు వైద్య రంగం నుండి వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఒకానొక సమయంలో రోజుకి...
న్యూస్

బ్రేకింగ్: తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన లాంచీ

Vihari
తూర్పు గోదావరి జిల్లా శబరి నది వంతెనపై ఘోర ప్రమాదం సంభవించింది. శబరి నదిలో వెళుతోన్న లాంచీ వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో లాంచీలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది....
న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి వెనకా ముందూ అటూ ఇటూ ఇంత రాజకీయం నడుస్తోందా ? 

sekhar
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హోం మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు ఇవ్వటం దేశంలోనే సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత కి జగన్ మంత్రి పదవి ఇచ్చి సీనియర్...
న్యూస్ రాజ‌కీయాలు

మంత్రి విశ్వరూప్ బెదిరింపు వ్యాఖ్యలు..!!

sekhar
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు శిరోముండనం ఘటనలో బాధితుల పట్ల వైసిపి మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన శిరోముండనం ఘటన సిగ్గుతో...
Featured రాజ‌కీయాలు

ముల్లును ముల్లుతోనే… జగన్ స్కెచ్ అదరహో…

DEVELOPING STORY
జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్లకు తేడా అదే… ఆయన అలాంటి ఇలాంటి నాయకుడు కాదు… ఎవరో చెప్తే నిర్ణయాలు తీసుకునేవాడు కాదు… ఆయనకు కావాల్సినంత ఎక్స్‎పిరియన్స్… కావాల్సనంత నెట్‎వర్క్ ఉన్నాయ్. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక...
Featured బిగ్ స్టోరీ

వైసీపీలోకి చలమలశెట్టి సునీల్ రీ ఎంట్రీ…!!

DEVELOPING STORY
బీజేపీ వ్యూహాలకు జగన్ రివర్స్ ప్లాన్ స్థానిక నేతలు నో అంటున్నా..సీఎం వద్ద ఆ హామీతో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వీడిన ఒక్కొక్కరూ తిరిగి సొంత...
న్యూస్

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిపోతోంది. నిన్న 10,000 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఈరోజు అంతకంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 10,167...
న్యూస్ రాజ‌కీయాలు

లక్షన్నర ఇస్తా రండి .. అంటున్న జగన్ మోహన్ రెడ్డి ! 

sekhar
ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్న మరోపక్క కొత్త పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో బయటపడటంతో వైద్య సిబ్బంది కొరత...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పోలీస్ అంత తప్పు చేశారా ? మిస్ గైడ్ చేస్తోంది ఎవరు ?

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వల్ల ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అధికారులకు న్యాయస్థానాలలో మొట్టికాయలు పడుతున్నాయి. గతంలోనే ఏపీ డీజీపీ అదేవిధంగా చీఫ్ సెక్రెటరీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కోర్టు మెట్లు...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ లో ఆ జిల్లాలో టోటల్ కర్ఫ్యూ..!

arun kanna
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తోంది. తెలంగాణ తో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కావడం నిజంగా ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలియజేస్తోంది. ఇక రోజు నమోదవుతున్న మరణాల...
న్యూస్

తన క్యాబినెట్ కూర్పు లో జగన్ కి మోస్ట్ ఫేవరెట్ మినిస్టర్ లు వీళ్ళే ! 

sekhar
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ దాదాపు 25 మందికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం జరిగింది. సీనియర్ లు మరియు జూనియర్ లు అనే తేడా లేకుండా...
న్యూస్

ఎక్కడో క్వారంటైన్ లో కూర్చొని వైసీపీ ఎమ్మెల్సీ డబ్బులు దొబ్బేశారు..! సైబర్ క్రైమా…. మజాకా

arun kanna
గతంలో ఇంట్లోకి దొంగలు వచ్చి ఎక్కడ అ సొమ్ముతో చేస్తారో అని రాత్రిపూట తలుపులు వేసుకునేటప్పుడు మరియు ఊర్లో కి వెళ్లేటప్పుడు జనాలు భయపడి చచ్చేవారు. అయితే ఈ టెక్నాలజీ మరియు సీసీ కెమెరాల...
న్యూస్

తూ.గో‌. లో ఘోర రోడ్డు ప్రమాదం:7 గురు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టూరిస్టు బస్సు లోయలో పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ...
టాప్ స్టోరీస్

మళ్ళీ పెరుగుతున్న గోదారి

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుండంతో తీర ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175గేట్లు పూర్తిగా ఎత్తివేసి...