‘5శాతం కోటా కాపులకు ఇస్తే తప్పేంటి?’
అమరావతి, జనవరి 23: అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ...