NewsOrbit

Tag : ec

జాతీయం న్యూస్

Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
Rajya Sabha Elections: ఏపి, తెలంగాణతో సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24వ...
జాతీయం న్యూస్

Panjab Elections: ఈసీకి పంజాబ్ సీఎం కీలక సూచన..! ఈసీ ఆ సూచన ఆమోదిస్తుందా..?

sharma somaraju
Panjab Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర ప్రదేశ్ తో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badwel By Poll: బద్వేల్ బై పోల్ ..! 28 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్..?

sharma somaraju
Badwel By Poll: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది. 68.12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయి ఆరోపణలు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

West Bengal Elections: ఉత్కంఠ మధ్య నందిగ్రామ్ నుండి మమత గెలుపు..? కానీ ఈసీ ఎందుకో సైలెంట్..?

sharma somaraju
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారని వార్తలు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి, బీజెపిీ అభ్యర్థి సువేందు...
న్యూస్ రాజ‌కీయాలు

Tirupati by elections: తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ పై ఈసీ కి కంప్లైంట్ చేసిన చంద్రబాబు..!!

sekhar
Tirupati by elections: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ఈసీ కి ఫిర్యాదు చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఉప ఎన్నిక...
న్యూస్ రాజ‌కీయాలు సినిమా

రజనీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఖరారు..! అది ఎమిటంటే..?

sharma somaraju
. సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. రాజకీయ అరంగ్రేటంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన రజనీ కాంత్ అందుకు అనుగుణంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల్లో బ్యాలెట్ విధానం పునఃప్రవేశపెట్టాలంటూ సుప్రీంలో పిటిషన్

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై వివిధ రాజకీయ పక్షాల నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ...
టాప్ స్టోరీస్

యోగిపై ‘ఈసీ’కి ‘అప్’ ఫిర్యాదు

sharma somaraju
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
టాప్ స్టోరీస్

ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

sharma somaraju
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. గురువారం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 13జిల్లాలలో 25 పార్లమెంట్ స్థానాలకు, 55 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో రెండు...
న్యూస్

‘ఈసి తీరు ఆక్షేపణీయం’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం అభివృద్ధిని అడ్డుకుంటోందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరోపించారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసి వ్యవహారాల్లో వైసిపి నేతల జోక్యం ఎక్కువ...
న్యూస్

‘ఆర్‌టిసి నష్టాలకు ప్రభుత్వమే కారణం’

sharma somaraju
విజయవాడ: ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్‌టిసిలో నష్టాలకు కారణం ప్రభుత్వమేనని విమర్శించారు. పోలవరం...
టాప్ స్టోరీస్

‘ఆయన టీమ్‌ను తిరస్కరించడం ఖాయం’

sharma somaraju
అమరావతి: ఈవిఎంలపై పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ‘ క్రికెట్‌లో అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్లుగా ‘ఉందని  ప్రధాని మోది ఎద్దేవా చేస్తూ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై...
టాప్ స్టోరీస్

పోలవరంలో చంద్రబాబు

sharma somaraju
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ నుండి ఎగువ కాపర్ డ్యామ్, స్పిల్‌వే పనులను  పరిశీలించారు. అనంతరం డ్యామ్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి దేవినేని...
రాజ‌కీయాలు

‘ఇసి ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది’

sharma somaraju
అమరావతి:  ఎన్నికల సంఘం ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమని మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కోడ్‌ పేరుతో 72 రోజుల పాటు పాలనను నిర్వీర్యం...
న్యూస్

సోమిరెడ్డి సమీక్షకు ఈసి అనుమతి

sharma somaraju
అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్టి చంద్రమోహనరెడ్డి ఫొని తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసి)అంగీకరించింది. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో శుక్రవారం సాయంత్రం తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు, పంటల...
టాప్ స్టోరీస్

5 కేంద్రాలలో 6న రీపోలింగ్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల ఆరవ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న జరిగివ పోలిెంగ్ సందర్బంలో పలు చూట్ల...
టాప్ స్టోరీస్

‘కోడ్ మినహాయింపు ఇవ్వండి’

sharma somaraju
అమరావతి:పశ్చిమ బంగాళాఖాతంలో ప్రవేశించిన ఫొని పెను తుఫానుగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరం వణికిపోతోంది. ఈ మధ్యాహ్నం నుండి దిశ మార్చుకోవడం మొదలు పెట్టిన పొని ప్రస్తుతం ఈశాన్య దిశగా పయనిస్తోంది....
టాప్ స్టోరీస్

‘వెయ్యి శాతం గెలుపు ఖాయం’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌లు వస్తే ముఖ్యమంత్రి సమీక్షలు చేయొద్దా...
న్యూస్

‘ఇసీపై కోర్టుకు వెళతా ‘

sharma somaraju
హైదరాబాదు: లక్ష్మీస్ ఎన్‌టిఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానివ్వకుండా అడ్డుకున్నందుకు ఈసి నిర్ణయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికపై ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్...
న్యూస్

‘లెక్కింపుకూ కేంద్ర బలగాలు’

sharma somaraju
ఢిల్లీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ పంపుతూ దాన్ని మీడియాకు విడుదల...
న్యూస్

‘ఆక్షేపణీయంగా ఇసి,సిఎస్ తీరు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
టాప్ స్టోరీస్

పిఎం మోది చిత్రంపై 26 న విచారణ

sharma somaraju
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌పై ఎన్నికల సంఘము పూర్తి స్థాయి నివేదికను సోమవారం సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వములోని ధర్మాసనం నివేదిక...
న్యూస్

సాధ్వికి ఈసి నోటీసులు

sharma somaraju
భోపాల్: చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం నుండి సాద్వి ప్రజ్ఞాసింగ్‌కు నోటీసులు తప్పలేదు. బిజెపి పార్లమెంట్ అభ్యర్థి. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు...
న్యూస్

‘రహస్య జివోలపై విచారణ జరపాలి’

sharma somaraju
నెల్లూరు, ఏప్రిల్ 20 :  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్య జీవోలతో ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతున్నారని వైసిపి సీనియర్ నాయకుడు అనం రామనారాయణరెడ్డి విమర్శించారు. నెల్లూరు వైసిపి కార్యాలయంలో శనివారం  ఆయన మీడియా...
రాజ‌కీయాలు

మాయావతికి సుప్రీంలో చుక్కెదురు

sharma somaraju
ఢిల్లీ, ఎప్రిల్ 16: బిఎస్‌పి అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది.  ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎలక్షన్ కమీషన్ నేటి నుండి రెండు రోజుల పాటు...
రాజ‌కీయాలు

చీరాల సిఐపై ఇసికి ఫిర్యాదు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 9: చీరాల సిఐ ప్రసాద్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ రాష్ఠ్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. మంగళవారం వైసిపి అభ్యర్ధి ఆమంచి...
టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా ఎస్ పి బదిలీ

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 9: ప్రకాశం జిల్లా ఎస్ పి కోయ ప్రవీణ్ పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎస్ పి ప్రవీణ్ అధికార టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు కేంద్ర...
న్యూస్

డిజి బదిలీపై తీర్పు వాయిదా

sharma somaraju
అమరావతి, మార్చి 28: ఐపిఎస్ అధికారుల బదిలీపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డిజితో పాటు కడప, శ్రీకాకుళం...
న్యూస్

ఐటి దాడులపై ఇసికి శివాజీ ఫిర్యాదు

sharma somaraju
అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఐటి, జిఎస్‌టి దాడులపై సినీ నటుడు శివాజీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇవో) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో జరుగుతున్న దాడులపై...
టాప్ స్టోరీస్ న్యూస్

కలెక్టర్‌పై ఈసి వేటు

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 9: వికారాబాద్ కలెక్టర్‌ ఉమర్ జలీల్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. హైకోర్టు స్టే ఉన్నా వీవీ ప్యాట్‌లు, ఈవిఎంలను తెరిచారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈవిఎంల హాకింగ్...
టాప్ స్టోరీస్ న్యూస్

బ్యాలట్ పద్ధతికి ఇసి ససేమిరా!

Siva Prasad
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ...
టాప్ స్టోరీస్

ఈవీఎం అంటే ఎందుకు భయం?

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...