‘సమీక్షలు అడ్డుకోవద్దు’
అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసి తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమనీ, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా...