న్యూఢిల్లీ: భారత దేశంలో ఆర్ధిక మందగమనం లేదట. ఈ మాట చెప్పింది మరెవరో కాదు స్వయాన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని ఆయన చమత్కరించారు. అక్టోబర్...
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ఆమె స్పష్టం చేశారు. బ్యాంకుల విలీనంతో భారీ సంఖ్యలో ఉద్యోగుల...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి...